Teachers TET Tension: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్సర్వీస్ టీచర్లలో ఆందోళన
ఉపాధ్యాయుల్లో “టెట్” విషయంలో టెన్షన్(Teachers TET Tension) పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఇన్సర్వీస్ టీచర్లు వచ్చే రెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా TET అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపుతుందన్న భయం టీచర్లలో పెరిగింది. ALSO READ:Telangana Next BJP Govt వస్తుంది బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయుల్లో సుమారు…
