Anchor Shyamala criticizes Andhra Pradesh coalition government

అభివృద్ధి చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం పై ఫైర్ యాంకర్ శ్యామల

కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ  వైసీపీ(Ysrcp) రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఘాటైన విమర్శలు చేశారు. విశాఖ అభివృద్ధి, విద్యారంగ ప్రగతి, వైద్య సేవల విస్తరణ విషయాల్లో జగన్ హయాంలో తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పోటీపడే నగరంగా విశాఖను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి పనిచేశారని శ్యామల పేర్కొన్నారు. ALSO READ:Visakhapatnam Illegal Beef Case: అక్రమ గోమాంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం పేద మరియు మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం…

Read More