ఎర్రకోట పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో భారీ కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన ఈ పేలుడు ప్రాంతాన్ని ఒక్కసారిగా దద్దరిల్లించింది. సమాచారం అందగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గాయపడిన వారిని తరలించిన లోక్నాయక్ ఆసుపత్రిని ఆయన సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం ఢిల్లీ పోలీస్…
