విజయనగరం టౌన్ తోటపాలెం వేంచేసియున్న ముత్యాలమ్మ తల్లి గుడి ఆవరణ లో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా దర్గా దేవిని తీసుకొచ్చి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు నవరాత్రుల పూజల సందర్భంగా ఉదయం 5 గంటల నుండి కుంకుమ పూజ చేస్తున్నారు ఈ పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజ లో పాల్గొన్నారు.








