ఎస్సీ వర్గీకరణ అమలుకు నిరసన ప్రదర్శన
ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంతవరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. పోయిన ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు. గంటలోపే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఇప్పటికీ రెండు నెలలు దాటిన ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకు రాలేదని దీనివలన మాదిగ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని,…
