As part of the Amar Veer Memorial Week, District SP Janaki Sharma led a bike rally to honor police sacrifices and promote public safety.

అమరవీరుల సంస్మరణలో బైక్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పట్టణంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజారక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధత విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సైనికుల్లాగా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని, ప్రజా క్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని, అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలతో మరింత మమేకమై…

Read More
An Open House event organized by DSP Gangareddy highlighted police performance, showcasing the 100 Dial call system and communication methods to students from Prince and Vijaya High Schools.

ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు డిఎస్పి గంగారెడ్డి ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రిన్స్ హై స్కూల్, విజయ హై స్కూల్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఎస్పి గంగారెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖ పనితీరు ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు తెలిపే విధంగా ప్రదర్శన ఉందని 100 డయల్ కాల్…

Read More
Collector Abhilash Abhinav directed officials to address public issues quickly during the Prajavani program, focusing on education, health, and agriculture.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజావాణి కార్యక్రమంలో ఆదేశాలు

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ముఖ్యంగా విద్యా ,వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్ల వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ ఆర్జీలను సమర్పించారు. ప్రధానమంత్రి జన సురక్ష యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ పథకం వల్ల కలిగే లాభాల…

Read More
The state government is distributing free school materials for pre-primary education to enhance children's learning through play-based activities in Anganwadi centers.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు నూతన మెటీరియల్స్ పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం (ఈ.సి.సి.ఈ) ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కొత్త కరిక్యులంలో భాగంగా ఆటపాటల ద్వారా పిల్లలు విద్యను అభ్యసించి,అంగన్వాడీ కేంద్రాలు ఇక పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా బలపరచడానికి అవసరమయ్యే ఫ్రీ స్కూల్ మెటీరియల్,కిట్స్ ని పంపిణీ చేసే కార్యక్రమంలో నిమగ్నం అయింది.అయితే ప్రైవేట్ కి ధీటుగా పూర్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లలు విద్యను అభ్యసించడానికి కావలసినటువంటి సౌకౌర్య వంతమైన కిట్స్,మెటీరియల్ ఇప్పటికే సంబంధిత సి.డి.పి.ఓ ఆఫీస్ లకు చేరినట్టు సమాచారం.ఇప్పటికే…

Read More
In Bhainsa market, commission agents and buyers are deceiving farmers by unfairly reducing weights during soybean sales, leaving farmers at a loss.

భైంసా మార్కెట్‌లో రైతులకు కాంటాల మోసం

భైంసా వ్యవసాయ మార్కెట్‌లో సొయా ధర ఎక్కువగా రావడంతో రైతులను మోసం చేస్తున్నారు. వీరికి “తరుగు” పేరిట కుచ్చు టోపీ పెడుతున్నారు.క్వింటాలుకు 2 కిలోల కోత విధిస్తూ, రైతులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారు. వారి సరుకు విలువను తగ్గిస్తూ వారి మట్టిలోపెడుతున్నారు. ఈ కోతలకు వ్యాపారస్తులు సొంత కోడ్‌లు పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. ఇది రైతులపై మరింతగా మోసం చేసే మార్గముగా మారింది. కొనుగోలుదారులు, కమిషన్ ఎజెంట్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారు.అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం…

Read More
District SP Janaki Sharma emphasized the cultural importance of the Bathukamma festival in Telangana. The event celebrated the festival with police personnel and their families, highlighting its global recognition.

తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత

పువ్వులను పూజించడం తెలంగాణ సంస్కృతి అని ప్రకృతికే అందం మన బతుకమ్మ పండగ అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. భరోసా కార్యాలయ ప్రాంగణంలో జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రాత్మక చిహ్నం బతుకమ్మ పండుగని, సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, పోలీసు కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ఐపిఎస్…

Read More
In Nirmal district, 278 candidates have been selected for teacher positions through DSC 2024, with appointment letters to be handed out by the Chief Minister.

నిర్మల్ జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు

నిర్మల్ జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా 342 ఖాళీలకు గాను అందులోనుండి 278 అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి తెలిపారు. 27 కేటగిరీల్లో 278 ఎంపిక చేయడం జరిగిందని వివిధ కేటగిరి రోస్టర్ పాయింట్లలో అభ్యంతర అభ్యర్థులు లేనందువల్ల కొన్ని ఖాళీగా మిగిలిపోయాయని ఇందులో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు 28 మంది ఎస్టీ ఉర్దూ ఉపాధ్యాయులు…

Read More