Chintalapudi MLA Roshan Kumar announced a Job Mela program for local students, encouraging participation in online exams for job selection

చింతలపూడిలో జాబ్ మేళా ప్రోగ్రామ్

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం, చింతలపూడి నియోజకవర్గంలో పలు ప్రైవేట్ కరమాలపై వెళ్లారు. ఈ సందర్బంగా, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చింతలపూడి అభివృద్ధి కార్యక్రమాలపై లోకేష్‌కి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “చింతలపూడి నియోజకవర్గంలో డిగ్రీ చదివిన, ఇంగ్లీష్‌పై మంచి అవగాహన కలిగిన విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పరీక్షలలో ఎంపిక కావాలని, వారు జాబ్ మేళాలో పాల్గొని మంచి జీతం పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని తెలిపారు….

Read More
A raid was conducted in Chintalapudi Mandal, where 1400 liters of illicit liquor and 40 liters of illicit arrack were seized. The suspects were arrested

చింతలపూడి మండలంలో నాటు సారాయి వ్యాపారంపై దాడులు

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లో 21 వ తేదీన డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (DPEO) ఏలూరు జిల్లా వారి ఆదేశాలు ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో శివారు అటవీ ప్రాంతము లో నాటు సారాయి స్థావరాలు పై దాడులు నిర్వహించగా కంచనగూడెం గ్రామము కు చెందిన శాక చంద్రరావు అను వ్యక్తి నుండి (40) లీటర్ల నాటు సారాయి ను…

Read More
Excise officers raided illegal country liquor operations in Patangulagudem village, recovering 10 liters of liquor and destroying illegal raw materials used for its production.

పతంగులగూడెం గ్రామంలో నాటు సారాయి పై ఎక్సైజ్ అధికారులు దాడి

8 వ తేదీన, డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (DPEO) ఏలూరు జిల్లా ఆదేశాల ప్రకారం, చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల చింతలపూడి మండలం పతంగులగూడెం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. చింతలపూడి స్టేషన్ CI, SI లు, ESTF, ఏలూరు SI మరియు సిబ్బంది, మరియు VRO శ్రీమతి.జల్లిపల్లి రజినీ కలిసి ఈ దాడిలో పాల్గొన్నారు. దాడి సమయంలో పతంగులగూడెం గ్రామంలో 10 లీటర్ల నాటు సారాయి మరియు నాటు…

Read More
In Chintalapudi, an MLC voter registration drive was initiated under MLA Songa Roshan Kumar’s guidance.

చింతలపూడి లో ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం

ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామపంచాయతీలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ్యత్వ నమోదు ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అదేవిధంగా మట్టి ఖర్చు నిమిత్తం పది.వేల రూపాయలు పదోవ తరగతి ఇంటర్మీడియట్ పాసై డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎమ్మెల్సీ ఓట్లు అర్హులని అన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అప్లికేషన్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుందని, అప్లికేషన్ పూర్తి చేసి మీ…

Read More
In Chintalapudi, MLA Rohan Kumar initiated CC road construction in five villages, emphasizing government efforts for rural development during the Palle Panduga event.

పల్లె పండుగ కార్యక్రమంలో రోషన్ కుమార్ శంకుస్థాపన

ఏలూరు జిల్లా చింతలపూడి చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలంలో ఆరుకోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పల్లె పండుగ కార్యక్రమంలో అయ్యప్పరాజు గూడెం కలరాయి గూడెం, ములగ లంకపాడు, బోగోలు, రంగాపురం గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ . బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో అంతర్గత రహదారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదని రోడ్లన్నీ గుంతల మయంగా…

Read More
In Chintalapudi, Guntur district, police seize 842 bags of illegally transported ration rice valued at ₹11 lakhs, arresting two individuals.

చింతలపూడిలో రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడి శివారులో పోలీసులు తానేర్కుట కింద తనికీలు నిర్వహించారు. ఈ తనికీలలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 842 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనంచేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం విలువ 11 లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి లారీని సీజ్ చేసి, ఇక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా…

Read More