Friday, March 20, 2026
No menu items!
spot_img
HomeTelanganaMedakచేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి

చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి

-

మెదక్ జిల్లా నర్సంపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉడుత శ్రీనివాస్ అనే 50 సంవత్సరాల వ్యక్తి చెరువులో చేపల వలలు తీయడానికి వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉడుత శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం చేపలకు వలవేసి శనివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వలలు తీయడానికి వెళ్ళగా ఫిట్స్ రావడంతో వల చుట్టుకుని మృతి చెందన్నారు, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట కు తరలించి ధర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisment -

Must Read

revanth reddy attending gaddar film awards event at hitex hyderabad

హైటెక్స్‌లో గద్దర్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.