Wednesday, April 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపర్చూరు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పర్చూరు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

-

Chat on WhatsApp

ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన పర్చూరు లో చోటు చేసుకుంది .ఎస్ ఐ మాల్యాద్రి తెలిపిన సమాచారం మేరకు చీరాల నుండి పర్చూరు వచ్చే క్రమం లో తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్ నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి సప్టా లో పడి మృతి చెందారు అని వివరించారు.ఇతను గణపవరం మండలం నాదెండ్ల గ్రామానికి చెందిన జంపని ప్రసాద్ గా గుర్తించామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమారటం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాల కు తరలించామని అన్నారు.రోడ్ ప్రమాద సూచికలు లేనందున ఇలా జరిగింది అని పలువురు ఆరోపించారు. ప్రమాద సూచికల బోర్డ్ లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నియింత్రించాలని ప్రజలు కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

indian stock market rally with sensex and nifty surging after ceasefire optimism and crude oil price fall

Indian Stock Market | ముడి చమురు ధర పతనం, కాల్పుల విరమణ ఊరట… మార్కెట్లలో...

Indian Stock Market: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ సంకేతాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించడం దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ ఊపునిచ్చాయి. దీంతో బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ...
- Advertisement -
Chat on WhatsApp