Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeCrime Newsమిథున్ చక్రవర్తి ప్రచార సభలో పర్సు మాయమైంది!

మిథున్ చక్రవర్తి ప్రచార సభలో పర్సు మాయమైంది!

-

Chat on WhatsApp

ఝార్ఖండ్ రాష్ట్రంలోని నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించిన ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. బహిరంగ సభలో పాల్గొన్న ఆయనకు జేబుదొంగల చేతివాటం పాలు అయింది. ఆయన జేబులో ఉండాల్సిన పర్సు మాయమవడంతో ఆశ్చర్యపోయిన మిథున్ ఈ విషయాన్ని సభ నిర్వాహకులకు తెలియజేశారు.

తన పర్సు పోయిందని తెలిసిన వెంటనే సభ నిర్వాహకులు మైక్ లో పలుమార్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “మిథున్ చక్రవర్తి పర్సు ఎవరు తీసుకున్నారో దయచేసి తిరిగి ఇవ్వండి” అంటూ పిలుపునిచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనతో మిథున్ చక్రవర్తి నిరాశ చెందారు.

పర్సు తిరిగి దొరకకపోవడంతో నిరాశతో మిథున్ చక్రవర్తి నిర్ణీత సమయానికి ముందుగానే సభను వీడారు. ఈ ఘటన అతని ప్రసంగానికి అంతరాయం కలిగించి, స్థానికుల మధ్య సంచలనం సృష్టించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh government to conduct mudragada padmanabham last rites with state honours

Mudragada Padmanabham | ముద్రగడ సేవలకు గౌరవ వందనం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా సేవలందించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham)కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ప్రజా జీవితంలో అందించిన సేవలకు...
- Advertisement -
Chat on WhatsApp