Monday, April 13, 2026
Chat on WhatsApp
HomeTelanganaసీఎం పదవిపై బీజేపీ వ్యాఖ్యలపై మల్లురవి స్పందన

సీఎం పదవిపై బీజేపీ వ్యాఖ్యలపై మల్లురవి స్పందన

-

Chat on WhatsApp

బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పదవికి సంబంధించిన వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. సీఎం పదవి మారుతుందనే వ్యాఖ్యలు మహేశ్వర్ రెడ్డి రాజకీయ అవగాహనలేకపోవడమేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఈసారి మాత్రమే కాదు, మరో పదేళ్లపాటు సీఎం పదవిలో కొనసాగుతారని ధైర్యంగా పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చేయడానికి ఏ పనీ లేక పోవడంతో ఇలాంటివి మాట్లాడుతున్నారని విమర్శించారు.బీజేపీలో విభేదాలు అధికమవుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం మారతారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp