Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeKhammamKhammamనీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం

నీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం

-

Chat on WhatsApp

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అటవీ ప్రాంతంలో వెలిసిన నీలాద్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 2-11-2024 నుండి 1-12-2024 వరకు జరుగు కార్తీక మాస అభిషేక మహోత్సవం పోస్టర్ను ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడుమట్ట దయానంద్,సత్తుపల్లి ఏఎంసి చైర్మన్దోమ ఆనంద్, నీలాద్రి ఆలయ ఈవోరమణ,చైర్మన్చీకటి చిన్నస్వామి,ఆలయ డైరెక్టర్లు, అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp