Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTelanganaKhammamనీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం

నీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం

-

Chat on WhatsApp

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అటవీ ప్రాంతంలో వెలిసిన నీలాద్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 2-11-2024 నుండి 1-12-2024 వరకు జరుగు కార్తీక మాస అభిషేక మహోత్సవం పోస్టర్ను ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడుమట్ట దయానంద్,సత్తుపల్లి ఏఎంసి చైర్మన్దోమ ఆనంద్, నీలాద్రి ఆలయ ఈవోరమణ,చైర్మన్చీకటి చిన్నస్వామి,ఆలయ డైరెక్టర్లు, అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp