Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaKhammamరాయిగూడెం లో నాట్కో సంస్థ పురుగుమందుల అవగాహన శిబిరం

రాయిగూడెం లో నాట్కో సంస్థ పురుగుమందుల అవగాహన శిబిరం

-

Chat on WhatsApp

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో నాట్కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పురుగుమందుల వాడకం పై అవగాహన కల్పించారు. నాట్కో కంపెనీ మొదటగా మనుషుల కోసం మందులు తయారు చేసేదని గత మూడు సంవత్సరాల క్రితం నుంచి రైతులు సాగు చేసారు. పంటల కోసం అతి తక్కువ ధరకు పురుగు మందులను తయారు చేసి అందిస్తుందని వారు తెలిపారు. కొత్తగా ఉత్పత్తిన చేసిన గ్లాంజ్ అనే పురుగు మందును రైతుల సంక్షేమలో లాంచ్ చేశారు.
గ్లాంజ్ అన్ని పంటల్లో వచ్చే తెగుళ్లను నాశనం చేయడం తో పాటు పంటలను సంరక్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
నాట్కో ఉత్పాదనలు అన్నిటికంటే క్వాలిటీ గా ఉండటంతో పాటువ్ధర కూడా రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు.రాబోయే కాలంలో పురుగు మందుల్లో మరికొన్ని కొత్త ఉత్పాదనలు తీసుకోస్తామని రైతులకు మంచి ఉత్పత్తులు ఇవ్వాలని కంపెనీ ముందుకు వచ్చిందన్నారు.క్వాలిటీ లో ఎక్కడ రాజీ పడని కంపెనీ నాట్కోఅని వారు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp