Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిజయనగరం "అన్న క్యాంటీన్" ప్రారంభోత్సవం

విజయనగరం “అన్న క్యాంటీన్” ప్రారంభోత్సవం

-

Chat on WhatsApp

విజయనగరం పట్టణంలో ఘోషా ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన “అన్న క్యాంటీన్” ను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి , బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఇమంది సుధీర్ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు సతీమణి శ్రీమతి సునీల గజపతి రాజు “అన్న క్యాంటీన్” కోసం ఇచ్చిన రూ. 1,00,000/- ల విరాళం చెక్కును నగరపాలక సంస్థ కమిషనర్ కి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు అందించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp