సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమం లో భాగంగా, బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా, గణపతి లడ్డు వేలంపాట నిర్వహించబడింది.
పోటాపోటీగా జరిగిన లడ్డు వేలంలో, మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులు 1,81,116 రూపాయలకు గణపతి లడ్డు కైవసం చేసుకున్నారు.
ఈ కార్యమంలో పురోహితులు సాయి పంతులు, సంజయ్ గుప్త పాల్గొన్నారు.
సరస్వతి యూత్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గణపతి పూజలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమం హృదయంగ క్షిప్తంగా సాగింది.
ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ భక్తులంతా ఎంతో ఆనందాన్ని పొందారు.