Janasena Party leaders celebrated Konidela Nagababu’s appointment as a Cabinet Minister, appreciating CM Chandrababu Naidu and holding a grand celebration.

జనసేనలో కొణిదల నాగబాబుకు మంత్రి పదవి, వేడుకలు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుకి మంత్రి వర్గంలో చోటు దక్కడం పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ కి చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా, మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన నాగబాబుకి మంత్రి పదవి అందించడం పార్టీకి మరింత శక్తిని ఇచ్చే నిర్ణయమైందని, కష్టపడి పనిచేసిన వారిని గుర్తించేది పార్టీ పరిపాలన…

Read More
Dalit groups in Pithapuram paid tribute to Dr. Ambedkar, recalling his contributions to social justice, with calls for action on recent injustices.

పిఠాపురంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా

కాకినాడ జిల్లా పిఠాపురంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఐక్యంగా నివాళులర్పించాయి. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకారామకృష్ణ, ఆంధ్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎం ఎమ్, జిల్లా కన్వీనర్ వీ. రాంబాబు, లోడ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు…

Read More
CPI leaders in Pithapuram demanded immediate action on volunteers’ salary issues, urging the government to fulfill election promises for their welfare.

వాలంటీర్లకు వేతన సమస్యల పరిష్కారం కోరుతున్న సిపిఐ

పిఠాపురం పట్టణంలో ఉదయం 10 గంటలకు సచివాలయం వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్ల సమస్యలను మీడియా ముందు వినిపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు వేతనాలు పెంచడం సహా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు రూ. 10,000 జీతం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు….

Read More
CPI leaders in Kakinada District demanded immediate government intervention to set up procurement centers for paddy and ensure fair prices for farmers. They criticized the lack of support and compensation for crop losses due to floods.

రైతుల గిట్టుబాటు ధరపై ప్రభుత్వానికీ సిపిఐ డిమాండ్

గిట్టుబాటు ధర కల్పించాలని రైతు గగ్గోలు పెడుతున్న కనికరించని ప్రభుత్వం,,, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ కాకినాడ జిల్లా పిఠాపురం,,, అన్నదాత సుఖీభవ, రైతే రాజు, జై కిసాన్ అని ఆర్భాటమైన ప్రచారాలు చేస్తారు గాని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవుతారని అప్పులు చేసి పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన ధాన్యం గిట్టుబాటు ధర రాకపోవడంతో కళ్ళల్లో ధాన్యం పెట్టుకుని రైతు గిట్టుబాటు ధర గురించికళ్ళకాసేలాచూస్తున్నారని మద్దతుదారు…

Read More
Ramanakkapeta villagers face a five-month-long water crisis, relying on costly tanker supply. CPI warns of agitation if issues persist.

రమణక్కపేటలో తాగునీటి సమస్యపై గ్రామస్థుల ఆందోళన

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో ఐదు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉంది. గ్రామస్తులు ట్యాంకర్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని పది రోజులకోసారి మాత్రమే పొందుతున్నారు. నీటి కొరతతో ఆర్థిక భారం ఎదుర్కొంటున్న గ్రామస్తులు నీటిని కొనుగోలు చేసి గడిచిపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికీ ఈ సమస్యపై స్పందించకపోవడం గ్రామస్తుల ఆగ్రహానికి దారితీస్తోంది. నీటి సరఫరా సమస్య పరిష్కారం కోసం సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకారామకృష్ణ గ్రామస్థులతో కలిసి…

Read More
A woman aghori caused chaos near JanaSena office, Mangalagiri, demanding to meet Pawan Kalyan, attacking police and a journalist with a trident.

మంగళగిరిలో మహిళా అఘోరి హల్‌చల్, జనసేన కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

మంగళగిరిలో జనసేన కార్యాలయం సమీపంలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. హైవేపై బైఠాయించి, పవన్ కల్యాణ్‌ను కలిసే వరకు అక్కడి నుంచి కదలబోనని స్పష్టం చేసింది. ఈ ఘటన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అఘోరి మాట వినకుండా, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. అఘోరి…

Read More
CPI (ML) and local unions demand housing plots, job cards, and rations for eligible poor in U. Kothapalli, addressing housing and job concerns.

అర్హులైన పేదల ఇళ్ల స్థలాల మంజూరు కోసం ధర్నా

పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం, అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆధ్వర్యంలో *” అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్ల పట్టాలిచ్చిన వారికి, ఆన్లైన్లో పేర్లు నమోదు చేసిన వారికి స్థలాలు చూపించాలని, ఆర్థిక స్థోమత లేక ఇళ్లు నిర్మించుకోలేని పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్తగా పెళ్ళైన అర్హులైన వారికి రేషన్ కార్డులు, జాతీయ…

Read More