Saturday, March 21, 2026
Google search engine
HomeNationalTelangana mountaineer | దేశ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్

Telangana mountaineer | దేశ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్

-

Google search engine

Telangana mountaineer: తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్(Mountaineer Bhukya Yashwant ) మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించిన యశ్వంత్ తాజాగా ఒడిశాలోని మౌంట్‌ దియోమలి(Mount Diomali Odisha) (1,672 మీటర్లు) ఎక్కాడు.

భూక్య యశ్వంత్ దేశంలో అత్యంత ఎత్తైన 28 పర్వతాలను, అలాగే ఏడు ముఖ్య శిఖరాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు.

ఇందులో భాగంగా నార్త్‌ఈస్ట్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోం రాష్ట్రాల్లో పర్వతాలను అధిరోహించడంతో పాటు, రాజస్థాన్, ఒడిశా పర్వతాలను కూడా ఎక్కిన ఈ గిరిజన యువకుడు దేశవ్యాప్తంగా సహస క్రీడలకు ప్రాచుర్యం చేకూర్చుతున్నాడు.

ప్రతి శిఖరాన్ని అధిరోహించిన తర్వాత తనలో మరింత ఆత్మవిశ్వాసం, శారీరక ఫిట్‌నెస్ మరియు మానసిక ప్రణాళిక పెరుగుతున్నదని భూక్య యశ్వంత్ తెలిపారు.

ALSO READ:Telangana railway budget | తెలంగాణకు రైల్వే కేంద్ర బడ్జెట్‌లో తక్కువ శాతం

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine