INDIA Alliance | బిహార్ ఓటమి తర్వాత ఇండీ కూటమి బలోపేతం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమికి గట్టిగానే ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో, కూటమి భవిష్యత్తుపై ఎదరైన సందేహాలకు కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. ప్రతిపక్ష ఇండీ కూటమిని బలోపేతం చేయడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని కాంగ్రెస్ ప్రకటించింది. ఇండీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూటమిలో ఎలాంటి మార్పులేవీ జరగలేదని, ఇకముందు మరింత సమన్వయంతో ముందుకు సాగుతామని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) వెల్లడించారు. ALSO READ:PM Modi G20 Summit: దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు…
