లాహోర్‌లో టీఎల్‌పీ ర్యాలీ హింస: పోలీసులు, నిరసనకారులు చనిపోరు; సాద్ రిజ్వీ గాయపడ్డారు

పాకిస్థాన్ లాహోర్ నగరంలో భారీ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) పార్టీ చేపట్టిన ర్యాలీ పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు, అనేక నిరసనకారులు కూడా మరణించారు. లాహోర్‌లోని ప్రధాన రోడ్లపై ఉద్రిక్తత కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. పాలస్తీనాకు మద్దతుగా ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు TLP మద్దతుదారులు శుక్రవారం లాంగ్ మార్చ్ ప్రారంభించారు. లాహోర్‌లో…

Read More

భారత్‌లో పుట్టాడు, కానీ భారతీయుడు కాదు: రవీంద్రన్ కథ

1991లో తమిళనాడులో జన్మించిన బాహిసన్ రవీంద్రన్ తల్లిదండ్రులు రెండూ శ్రీలంక శరణార్థులు. భారత్‌లో పుట్టినప్పటికీ, భారత పౌరసత్వ చట్టం ప్రకారం పుట్టుకతో పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా భారతీయుడిగా ఉండాలి. ఈ కారణంగానే రవీంద్రన్ పుట్టుకతో భారతీయుడు కాదని అధికారులు తెలిపారు. రవీంద్రన్ చిన్ననాటి నుండి భారతీయుడినే అనుకుంటూ పెరిగారు. భారతదేశంలోనే చదువుకున్నారు, పెరుగుతూ వెబ్ డెవలపర్‌గా వృత్తి ప్రారంభించారు. ఆయన వద్ద భారత పాస్‌పోర్ట్ మరియు ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయి. అయితే, 2025…

Read More

అమరావతిలో భూముల పోరాటం: CRDA అధికారుల వేధింపులకు రైతుల ఎదురుదెబ్బ – వరల్డ్ బ్యాంక్, ADB దృష్టికి

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి నేపథ్యంలో భూముల ల్యాండ్ పూలింగ్ వ్యవహారం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి, అమరావతి పరిధిలోని ఇద్దరు రైతులు – పసుపులేటి జమలయ్య మరియు కలపాల శరత్ కుమార్ – తమకు అన్యాయంగా భూములు లాక్కొంటున్నారంటూ వరల్డ్ బ్యాంక్ (World Bank) మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) లకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం సీఆర్‌డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి…

Read More