ప్రపంచంలోనే అతి ఎత్తైన గాంధీ విగ్రహం…ఎక్కడంటే ?
Telangana News: హైదరాబాద్ మూసీ నదికి పునర్జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా లంగర్హౌస్లోని బాపు ఘాట్ వద్ద “ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని” ఏర్పాటు చేయనున్నారు. 2026 ఉగాది పండుగ రోజున ఈ భారీ పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహంతో పాటు గాంధీజీ బోధనలు, సత్యాగ్రహ ఉద్యమాలను వివరించే అత్యాధునిక మ్యూజియం, ధ్యాన మందిరాలు, గ్రంథాలయాలు నిర్మించనున్నారు. ఇది కేవలం విగ్రహం…
