నవంబర్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ నామినేషన్ నిబంధనలు అమల్లోకి

బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. బ్యాంకు డిపాజిట్లు, సేఫ్టీ లాకర్ల నామినేషన్ ప్రక్రియలో గణనీయమైన మార్పులు తీసుకువస్తూ, కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్పులు నవంబర్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఖాతాదారులు ఇకపై ఒక్కరిని మాత్రమే కాకుండా గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఇది డిపాజిట్లకు సంబంధించిన సౌకర్యం. ఈ నామినీలకు ఒకేసారి (jointly) లేదా ఒకరి తర్వాత ఒకరు (sequentially) అనే విధంగా…

Read More

ఐసీఐసీఐ బ్యాంకులో చెక్కులపై కొత్త విధానం: ఇకపై ఒక్క రోజులోనే క్లియరెన్స్, పాజిటివ్ పే తప్పనిసరి!

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఇది గుడ్ న్యూస్. చెక్కుల క్లియరెన్స్ కోసం ఇకపై రోజుల తరబడి ఎదురు చూసే అవసరం ఉండదు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ ప్రైవేట్ బ్యాంక్ వినూత్న మార్పులు తీసుకొచ్చి, ఒక్కరోజులోనే చెక్కులను క్లియర్ చేసే కొత్త విధానాన్ని అమలు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను అనుసరిస్తూ, ఖాతాదారుల సౌకర్యం మరియు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు చెక్కులు బ్యాచ్ ఆధారంగా…

Read More