Visakhapatnam railway station | విశాఖ రైల్వే స్టేషన్లో రోబో కాప్.. భద్రతకు సాంకేతిక బలం
Visakhapatnam railway station: విశాఖలో రైల్వే స్టేషన్ లో భద్రతను మరింత పటిష్టం చేయాలనే ధ్యేయంతో విశాఖపట్టణం రైల్వే స్టేషన్లో తొలిసారిగా ‘రోబో కాప్’ను(AI ROBO) సేవల్లోకి తీసుకొచ్చారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా, డీఆర్ఎం లలిత్ బోహ్రా ఈ రోబోను అధికారికంగా ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు (AI), ఐఓటీ (IoT) ఆధారిత ఆధునిక సాంకేతికతలతో రూపొందించిన ఈ రోబో స్టేషన్ పరిసరాల్లో నిరంతరం గస్తీ నిర్వహించగలదు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, తరచూ…
