Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeWeatherWeather Update | మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రలో భారీ వర్షాలు

Weather Update | మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రలో భారీ వర్షాలు

-

Chat on WhatsApp

Weather Update: ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, పిడుగులు, మెరుపులు కురిసే అవకాశంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వారం చివరి వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందని IMD తెలిపింది.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట, వరంగల్‌, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పిడుగులు, మెరుపుల ప్రమాదం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. ఎత్తైన చెట్ల దగ్గర, విద్యుత్ స్తంభాల చుట్టూ నిలబడకూడదు. ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఇతర విద్యుత్ ఉపకరణాల ప్లగ్‌లు స్విచ్ బోర్డులోంచి తీసివేయాలి. పశువులను షెడ్లు, గుడిసెలలో కట్టివేయాలి. రైతులు పొలాల్లో ఉండకూడరు.

వర్షం కారణంగా రోడ్లు, వాహనాలు జాగ్రత్తగా నడిపాలి. పిడుగులు పడే ప్రాంతాలకు వెళ్లకూడదు, గొడుగులు దగ్గర ఉంచిన ఇనుప బోర్డులు, కెమెరాలు, సెల్‌ఫోన్లను దూరంగా ఉంచడం మంచిది.

ఈ సూచనలు రైతులు, ప్రయాణికులు, మరియు ప్రజలకు అప్రమతంగా ఉండాలి అని మాత్రమే.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp