Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshనరసరావుపేటలో ఉద్యోగ నియామకాలపై ఆందోళన

నరసరావుపేటలో ఉద్యోగ నియామకాలపై ఆందోళన

-

Chat on WhatsApp

పల్నాడు జిల్లా,నరసరావుపేట లోని తాసిల్దార్ కార్యాలయంలో బదిలీ అయిన ఉద్యోగుల స్థానంలో, కొత్త వారిని నియమించక పోవడం వలన, మండల కార్యాలయానికి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్య పైన, పై అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకొని త్వరగా నియామకాలు చేపట్టి ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సంబంధిత అధికారులను కోరడం అయినది, ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ, పీవీరావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లూరి శివయ్య పాల్గొనడం జరిగింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp