Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshగుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శించిన చైర్ పర్సన్

గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శించిన చైర్ పర్సన్

-

Chat on WhatsApp

కేంద్ర ఆస్పత్రి లో గుర్ల మండలం గుర్ల గ్రామ నికి చెంది డఏరియా తో చికిత్స పొందుతున్న బాధితులను గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పరామర్శించారు గుర్ల మండలం, గుర్ల గ్రామ డయేరియా బాధితులను పరామర్శించి, డయేరియా తో చనిపోయి న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అనంతరం పత్రిక సమావేశం ఏర్పాటు చేసి లాగే పత్రికా సమావేశం అనంతరం గుర్ల గ్రామాన్ని సందర్శించి. అక్కడ వున్న బాధితులకు వైద్య సదుపాయాలు పరిశీలిస్తాం అని అన్నారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Voters casting their ballots in Kerala, Assam, and Puducherry during state elections

Elections | ప్రశాంతంగా 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్…ఇప్పటివరకు ఎంతంటే ?

Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో రాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌లో ఎండను పక్కన పెట్టి ఓటర్లు బూత్‌లకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు...
- Advertisement -
Chat on WhatsApp