In Gajwel's Singaram R&R Colony, former MLA Narsa Reddy flagged off the Praja Palana Vijayotsavam campaign vehicle, highlighting Congress schemes.

గజ్వేల్‌లో ప్రజా పాలన విజయోత్సవాల ప్రచార రథ ప్రారంభం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ సింగారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల ప్రచార రథాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజాపాలన విజయవత్సవాల ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో…

Read More
Congress leaders promised support for the construction of Nalla Pochamma Temple in Gundannapalli, ensuring efforts to resolve obstacles with CM's backing.

నల్ల పోచమ్మ ఆలయం నిర్మాణానికి కాంగ్రెస్ మద్దతు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గుండన్న పల్లిలో నిర్మాణంలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు, కార్యదర్శి నాయిని యాదగిరి. మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ మాట్లాడుతూ… గుండన్నపల్లి గ్రామస్తుల ఇలవేల్పు నల్ల పోచమ్మ దేవాలయం నిర్మాణానికి కొంతమంది అడ్డంకులు సృష్టిస్తున్నారని, నల్ల పోచమ్మ దేవాలయం యధా స్థానంలో నిర్మించడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గుడి నిర్మాణం చేసే…

Read More
The Gajwel Government School's 10th-grade alumni reunion for the 1983-84 batch was held at a private function hall in Gauraram.

గజ్వేల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ పాఠశాల 1983- 84 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గౌరారంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు, చిన్ననాడు చదువు చెప్పిన అధ్యాపకులను సన్మానించి అనంతరం, చిన్ననాడు చదువుకున్న మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆత్మీయంగా ఆనందంగా గత నాలుగు దశాబ్దాల క్రితం ఒకచోట చదువుకున్న అందరం ఒకచోట కలవడం సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురై సంతోషం వ్యక్తం చేశారు, ఇకనుండి ప్రతి…

Read More
Prasanna Harikrishna, Assistant Professor at Siddipet District's Gajwel Government Women's Degree College, has resigned from his position

ప్రసన్న హరికృష్ణ ఉద్యోగానికి రాజీనామా

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న హరికృష్ణ సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాల తన ఉద్యోగ ప్రస్థానం లో విద్యార్థుల భవితకు తన వంతు కృషి చేయడం జరిగిందని త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయడం జరిగిందని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్…

Read More
Residents of Gajwel have participated in various service activities at the Tirumala Tirupati Devasthanam, including serving prasadam, emphasizing the importance of divine blessings.

తిరుపతి దేవస్థానంలో గజ్వేల్ వాసుల సేవా కార్యక్రమాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసులు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో పాల్గొంటూ గత వారం రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ఆలయ ప్రాంగణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం గజ్వేల్ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్ర ప్రసాదం లడ్డు సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రముఖ వ్యాపారస్తులు సంతోష్, శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కలియుగ వైకుంఠ…

Read More
As part of the Amar Veer Memorial Week, Siddipet police organized a cycle rally with students to promote health awareness and community engagement.

సిద్దిపేటలో పోలీసుల సైకిల్ ర్యాలీ

పోలీసు అమరవీరుల సమస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థినీ విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఏసిపి పురుషోత్తం రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ పోలీసుల అమరవీరుల వారోత్సవాలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఇటీవల ఓపెన్ హౌస్ కార్యక్రమం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని అలాగే ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని…

Read More
During a media meet in Gajwel, SC Corporation Chairman Pritam assured solutions for unresolved issues in Gajwel Polytechnic, criticizing BRS for inaction.

గజ్వేల్ పాలిటెక్నిక్ సమస్యలు పరిష్కరిస్తామని ప్రీతం హామీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన అనంతరం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ విషయం లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడుగు వేయదని, గత 10 సంవత్సరాలలో గజ్వేల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం పరిష్కరించని, సమస్యలను మేము నెల రోజుల్లో పరిష్కరించి చూపిస్తామని…

Read More