Nirmal
Nirmal news
గట్టు మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఉదయం 8.30 హారతి కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. సనాతన హిందూ ధర్మ రక్షణ కొరకు ప్రతి ఒక్కరు ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలని అందరూ ఒక్కటే సనాతన హిందూ ధర్మం గురించి ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణము పిల్లలకు చెప్పడం మరియు దేశం కోసం ధర్మం కోసం రక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందడుగు…
బాసరలో అమ్మవారి “స్కందమాతా” అవతారం
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు అమ్మవారు “స్కందమాతా” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. “”సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ”” అంటూ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు జ్ఞానం శక్తి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష అర్చన పూజలను నిర్వహించి పెరుగు అన్నం ను నైవేద్యం గా నివేదించారు.వేకువ జామునే భక్తులు పవిత్ర…
లలిత పరమేశ్వరి రూపంలో అమ్మవారి అలంకరణ
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శాస్త్రి నగర్ హనుమాన్ ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని లలిత పరమేశ్వరి రూపంలో అలంకరించారు . అమ్మవారికి రంగురంగుల గాజులతో అలంకరించి మహిళలందరూ కలిసి కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు తమ పిల్లలను కుటుంబాలను సుఖసంతోషాలతో పసుపు కుంకుమలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ పూజ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ నిర్వహించారు.
యువతపై అక్రమ అరెస్టులపై మహిళల విజ్ఞప్తి
అన్యాయాన్ని అడ్డుకొన్న యువత పై అక్రమ అరెస్టులు,కేసులు చేయకుండా నిజ నిజాలు తెలుసుకుని పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన పలువురు మహిళలు,హిందూ ధర్మ రక్షక సమితి సభ్యులు శుక్రవారం పట్టణంలోని ఏఎస్పీ అవినాష్ కుమార్ కార్యాలయoలో తమ బాధను విన్నవించి,వినతి పత్రం అందించారు.అనంతరం పలువురు మాట్లాడుతూ… రెండు రోజుల క్రితం కుబీర్ మండలానికి చెందిన ఓ వర్గనికి చెందిన మైనర్ అమ్మాయిని బెదిరించి,అత్యాచారానికి యత్నించిన మరొక వర్గనికి చెందిన యువకుడిని పలువురు హిందువులు…
అట్రాసిటీ కేసులపై సమీక్షా సమావేశం
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి అట్రాసిటీ కేసులు వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అలాగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీలకు అందుతున్న అభివృద్ధి ఫలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి…
నేరాలను నిరోధించేందుకు పోలీసుల ప్రత్యేక సోదాలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక చర్యలో 50 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు టాటా AC సీజ్ అయ్యాయి. పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్లో 45 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ సెర్చ్కు సంబంధించి, కాలనీ వాసులతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. స్థానికుల సాయంతో పోలీసులు నేరాలను నిరోధించడానికి కొత్త సూత్రాలు అమలు…
