Ajit Pawar Funeral Theft Case | అంత్యక్రియల్లో దొంగల దోపిడీ.. రూ.20 లక్షలు మాయం
Ajit Pawar Funeral: మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటుచేసుకున్న వేళ అజిత్ పవార్(Ajit Pawar) అంత్యక్రియల్లో దుర్ఘటన వెలుగు చూసింది. విమాన ప్రమాదంలో మరణించిన మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు నివాళులర్పించేందుకు జనవరి 29న బారామతిలో వేలాది మంది తరలివచ్చారు. ఈ అపూర్వ జనసందోహాన్ని ఆసరాగా చేసుకున్న దొంగల ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. అంత్యక్రియల సమయంలో సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు…
