Ajit Pawar Funeral Theft

Ajit Pawar Funeral Theft Case | అంత్యక్రియల్లో దొంగల దోపిడీ.. రూ.20 లక్షలు మాయం

Ajit Pawar Funeral: మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటుచేసుకున్న వేళ అజిత్ పవార్(Ajit Pawar) అంత్యక్రియల్లో దుర్ఘటన వెలుగు చూసింది. విమాన ప్రమాదంలో మరణించిన మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు నివాళులర్పించేందుకు జనవరి 29న బారామతిలో వేలాది మంది తరలివచ్చారు. ఈ అపూర్వ జనసందోహాన్ని ఆసరాగా చేసుకున్న దొంగల ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. అంత్యక్రియల సమయంలో సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు…

Read More
Stock Market Bull Run India 2026

Stock Market Today | స్టాక్ మార్కెట్ హవా…నింగి ఎగిసిన భారత స్టాక్ మార్కెట్లో

Stock Market Bull Run 2026: స్టాక్ మార్కెట్ హవా…నింగి ఎగిసిన భారత స్టాక్ మార్కెట్, దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో భారీ బుల్ రన్‌! అమెరికా-భారత్ ట్రేడ్‌ డీల్‌పై స్పష్టత రావడంతో దలాల్‌ స్ట్రీట్‌లో సెన్సెక్స్ 2,072 పాయింట్ల లాభంతో 83,739.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,727.55కి ఎగువకు చేరింది. అన్ని రంగాల స్టాక్స్ లాభపడ్డాయి. మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కొత్త వాణిజ్య ఒప్పందం…

Read More
Mahatma Gandhi bronze statue theft in Australia

Mahatma Gandhi Statue Stolen | గాంధీ విగ్రహని ఎత్తుకెళ్లిన దొంగలు..ఎక్కడంటే

Mahatma Gandhi Statue: ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లోని మహాత్మా గాంధీ (Mahatma Gandhi) కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసి ఎత్తుకెళ్ళడం కలకలం రేపింది. జనవరి 12 అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ‘యాంగిల్ గ్రైండర్’తో విగ్రహం పాదాల దగ్గర కట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానిక మరియు భారతీయ సమాజంలో కలకలం రేపుతోంది. ఈ విగ్రహం భారత ప్రభుత్వం (ICCR) తరపున…

Read More
Indian Rupee strengthens against US Dollar

Indian Rupee | భారత్‌కు గుడ్ న్యూస్…వాణిజ్య ఒప్పందంతో రూపాయికి భారీ లాభం

Indian Rupee: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ బలం వంటి కారణాలతో కొంతకాలంగా ఒత్తిడిలో ఉన్న భారత రూపాయి, తాజాగా అనుకూల పరిణామాలతో మళ్లీ బలపడింది. మంగళవారం ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 119 పైసలు పెరిగి 90.30 స్థాయికి చేరింది. గత సోమవారం ముగింపు స్థాయి 91.49తో పోలిస్తే ఇది భారీ పెరుగుదలగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. India US Trade Dealఈ లాభానికి ప్రధాన కారణం అమెరికా…

Read More
Bhukya Yashwant scaling Mount Diomali Odisha

Telangana mountaineer | దేశ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్

Telangana mountaineer: తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్(Mountaineer Bhukya Yashwant ) మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించిన యశ్వంత్ తాజాగా ఒడిశాలోని మౌంట్‌ దియోమలి(Mount Diomali Odisha) (1,672 మీటర్లు) ఎక్కాడు. భూక్య యశ్వంత్ దేశంలో అత్యంత ఎత్తైన 28 పర్వతాలను, అలాగే ఏడు ముఖ్య శిఖరాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇందులో భాగంగా నార్త్‌ఈస్ట్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోం రాష్ట్రాల్లో పర్వతాలను…

Read More
Today gold and silver rates bullion market

Gold Rates Today | బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త..ఎంత తగ్గిందంటే ?

Gold Rates Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. నిన్న భారీగా పడిపోయిన ధరలు, ఇవాళ కూడా మరింత తగ్గడం గోల్డ్ లవర్స్‌లో ఆనందాన్ని నింపింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధరపై ఏకంగా రూ.1,420 తగ్గుదల నమోదైంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,750 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే…

Read More
India US trade deal news

India–US trade | భారత్‌పై 18% టారిఫ్ తగ్గింపు.. ట్రంప్ కీలక ప్రకటన

India–US trade | భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గత ఏడాది సుంకాల వివాదంతో కొంత దెబ్బతిన్న ద్వైపాక్షిక వాణిజ్య బంధాలు, తాజాగా జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్‌తో కొత్త ఊపును అందుకున్నాయి. ఈ సంభాషణ అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. భారత్‌పై విధించిన 18 శాతం సుంకాలను తగ్గిస్తున్నట్లు, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ వెల్లడించారు. అలాగే భారత్‌పై అదనంగా 25…

Read More