In 2024-25, Palamaner Municipality ranked 1st in the district, 2nd regionally, and 8th in the state for tax collections.

పలమనేరు మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో ముందంజ

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లా స్థాయిలో తొలి స్థానంలో, రీజనల్ స్థాయిలో రెండో స్థానంలో, రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. పన్నుల వసూళ్లలో ఈ ఘనత సాధించడంలో పాలకులు, అధికారులు, సిబ్బంది, ప్రజల భాగస్వామ్యం కీలకమని రమణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు సమయానికి పన్నులు చెల్లించడం…

Read More
MRPS leaders in Kuppam garlanded Ambedkar’s statue and performed milk ablution, celebrating the SC reservations categorization bill.

కుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి MRPS పాలాభిషేకం

కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి MRPS నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహిళలు, MRPS నేతలు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా MRPS నాయకులు రాజ్ కుమార్ ప్రకాష్ మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగలు 30 ఏళ్లుగా పోరాడుతున్నారని, తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో బిల్లు…

Read More
Nara Bhuvaneshwari attended the Kodanda Rama Swamy Rathotsavam in Kuppam and also participated in the Kuruba community’s Peddadevara festival.

కుప్పంలో భువనేశ్వరి రథోత్సవంలో పాల్గొన్న సందడి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకొని, అక్కడినుండి రోడ్డుమార్గంలో శాంతిపురం మండలం రాళ్లబుదుగురు గ్రామానికి చేరుకున్నారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న భువనేశ్వరి కి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు….

Read More
Father attacks daughter with a knife over love marriage. Injured couple hospitalized, police investigating the incident.

ప్రేమ వివాహం – కన్నతండ్రి కత్తితో కూతురిపై దాడి

గుడుపల్లి మండలంలోని అగరం కొత్తూరుకు చెందిన కౌసల్య, చంద్రశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అభిప్రాయం లేకుండానే వివాహం చేసుకోవడంతో కుటుంబంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే, సమస్యను పరిష్కరించేందుకు పెద్దల సమక్షంలో చర్చ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు కౌసల్య, చంద్రశేఖర్‌ను పిలిపించారు. అక్కడ పెద్దల సమక్షంలోనే కౌసల్య తండ్రి శివప్ప తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రేమ వివాహం తనకు నచ్చకపోవడంతో తండ్రి కత్తి తీసుకొని కౌసల్య, చంద్రశేఖర్‌లపై…

Read More
Civil Rights Day was observed in Kuppam’s 8th ward, where the Tahsildar assured solutions to public grievances.

కుప్పం లో పౌర హక్కుల దినోత్సవం – తాసిల్దార్ హామీ

కుప్పం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డ్ పరమసముద్రంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం తాసిల్దారు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి నెలా దళితవాడల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని తాసిల్దారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలను తాసిల్దార్‌కు వివరించారు. పలార్లపల్లి, పరమసముద్రం స్మశాన భూమిని…

Read More
Chittoor police conduct security audits, awareness programs, and display emergency numbers to enhance women's safety.

మహిళల భద్రత కోసం చిత్తూరు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు

చిత్తూరు జిల్లా పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ ఆదేశాల మేరకు “మీ కోసం – మీ రక్షణ మా బాధ్యత” అనే సూత్రంతో, బాలికలు, మహిళలు భద్రంగా ఉండేందుకు అనేక ముందడుగు చర్యలు తీసుకున్నారు. స్కూల్, కాలేజీల వద్ద భద్రతా తనిఖీలు (సెక్యూరిటీ ఆడిట్) నిర్వహించి, విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ భద్రతా తనిఖీల్లో భాగంగా, విద్యా సంస్థల పరిసరాల్లోని ప్రహరీ…

Read More
Kuppam Kothapeta NTR Sujala tank has been defunct for six months. Protest warning if the issue remains unresolved.

కుప్పం ఎన్టీఆర్ సుజల ట్యాంక్ మరమ్మతు చేయాలని డిమాండ్

చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల త్రాగునీరు ట్యాంక్ చెడిపోయి గత ఆరు నెలలుగా నిరుపయోగంగా ఉంది. దీనికి సంబంధించి అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ మాజీ మైనార్టీ అధ్యక్షుడు అస్లాం భాషా ఆరోపించారు. ప్రజలు త్రాగునీటి కోసం ఎన్టీఆర్ కాలనీ, బాయ్స్ హైస్కూల్ వరకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. నివాసితుల ఇబ్బందులను లెక్కచేయకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని అస్లాం…

Read More