దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ బైక్ అగ్ని ప్రమాదానికి గురైంది. వాహనదారుడు బ్రిడ్జిపై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భయపడిన యువకుడు వెంటనే బైక్ను పక్కకు నిలిపాడు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదు.
ALSO READ:HCA New President | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరంటే!
