Saturday, February 21, 2026
spot_img
HomeTelanganaPeddapalliగోదావరిఖని చౌరస్తాలో BRS కార్యకర్తల నిరసన

గోదావరిఖని చౌరస్తాలో BRS కార్యకర్తల నిరసన

ఈరోజు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బి ఆర్ ఎస్ కార్యకర్తలు సింగరేణి కార్మికులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తు నిరసన దీక్షలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ , మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలు మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు గోదావరిఖని చౌరస్తా లో దీక్ష చేస్తుంటే కనీసం టెంట్ వేయకుండా అడ్డుకున్నారు .

ఈరోజు దీక్షను పోలీసులు భగ్నం చేసారు . కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోము అంటు BRS కార్యాలయం లో దీక్ష కొనసాగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular