Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaPeddapalliగోదావరిఖని చౌరస్తాలో BRS కార్యకర్తల నిరసన

గోదావరిఖని చౌరస్తాలో BRS కార్యకర్తల నిరసన

-

Chat on WhatsApp

ఈరోజు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బి ఆర్ ఎస్ కార్యకర్తలు సింగరేణి కార్మికులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తు నిరసన దీక్షలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ , మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలు మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు గోదావరిఖని చౌరస్తా లో దీక్ష చేస్తుంటే కనీసం టెంట్ వేయకుండా అడ్డుకున్నారు .

ఈరోజు దీక్షను పోలీసులు భగ్నం చేసారు . కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోము అంటు BRS కార్యాలయం లో దీక్ష కొనసాగించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp