వాలంటీర్లను కొనసాగిస్తుమన్న కూటమి ప్రభుత్వ హామీ అమలు చేయాలని, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ గార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.








