Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshదళిత బడ్జెట్ కేటాయింపులపై యూనియన్ ఆవేదన

దళిత బడ్జెట్ కేటాయింపులపై యూనియన్ ఆవేదన

-

Chat on WhatsApp

దళిత బహుజన శ్రామిక యూనియన్, దళిత ఆర్థిక అధికార ఆందోళన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25 పై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవని తెలియజేశారు.ఎస్సీ ఎస్టీలు 9203 కోట్ల రూపాయలు నష్టపోయారని,ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం స్ఫూర్తి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు..

ఈ కార్యక్రమంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పీరుబండు సత్యవతి, యందవ పోలయ్య , శ్రామిక మహిళా జిల్లా కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మొండూరు రాజు, మొండూరు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

People in Hyderabad affected by obesity and lifestyle-related health issues highlighted in a recent health report

Obesity Cases | నిశ్శబ్ద మహమ్మారిగా ఊబకాయం…జీవనశైలే ప్రధాన కారణమా?

Obesity Cases: హైదరాబాద్ నగరంలో ఊబకాయం సమస్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి అని తాజా ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన health of the nation 2026 నివేదిక ప్రకారం,...
- Advertisement -
Chat on WhatsApp