Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaKamareddyబ్రాహ్మణపల్లి రైతులపై చర్యల కోసం వినతి పత్రం

బ్రాహ్మణపల్లి రైతులపై చర్యల కోసం వినతి పత్రం

-

Chat on WhatsApp

కామారెడ్డి జిల్లా ఈరోజు వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు అలుగులో చెక్కలను ధ్వంసం చేసిన బ్రాహ్మణపల్లి , కుప్పియాల్ , టేకురాల గ్రామాల రైతులపై చర్య తీసుకోవాలని ఇరిగేషన్ డిప్యూటీ సులోచన రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్లూరు ఎల్లారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ సంకరి లింగం , మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆకుల సిద్ధిరాములు , రైతుబంధు అధ్యక్షులు సాకలి బాలరాజు , పోసానిపేట వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఎక్స్ వైస్ చైర్మన్ సిహెచ్ తిరుపతి , మాజీ ఉపసర్పంచ్ టంకరి రవి పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp