Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaNirmalలలిత పరమేశ్వరి రూపంలో అమ్మవారి అలంకరణ

లలిత పరమేశ్వరి రూపంలో అమ్మవారి అలంకరణ

-

Chat on WhatsApp

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శాస్త్రి నగర్ హనుమాన్ ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని లలిత పరమేశ్వరి రూపంలో అలంకరించారు . అమ్మవారికి రంగురంగుల గాజులతో అలంకరించి మహిళలందరూ కలిసి కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు తమ పిల్లలను కుటుంబాలను సుఖసంతోషాలతో పసుపు కుంకుమలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ పూజ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ నిర్వహించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ys jagan pays tribute to ys rajasekhara reddy on 77th birth anniversary

YSR 77th Birth Anniversary | వైఎస్సార్ జయంతి వేడుకలు.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి(YSR 77th Birth Anniversary) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
Chat on WhatsApp