YS Jagan arriving for CBI court hearing in Hyderabad

Jagan CBI Court :రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్    

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్. అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి Y.S జగన్ రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఉదయం 11.30 గంటలకు ఆయన రావచ్చని సమాచారం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించడంతో, కోర్టు ఈ నెల 21వ తేదీ లోగా వ్యక్తిగతంగా తమ ముందుకు రావాలని ఆదేశించింది. also read:Sathya Sai Golden Idol |…

Read More
YS Jagan Mohan Reddy to appear before CBI Court by November 21 in Hyderabad

YS Jagan CBI Court:ఈ నెల 21లోగా సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS JAGAN) ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్‌లోని సీబీఐ(CBI) కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే, అక్టోబర్‌లో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. also read:India Climate Risk Report:ప్రకృతి విపత్తులు ముప్పు..30 ఏళ్లలో 80వేల మంది మృతి! అయితే…

Read More
Andhra Pradesh CM Chandrababu Naidu praises ministers for their efforts during Montha cyclone

చంద్రబాబు – తుఫాను సమయంలో కృషి చేసిన మంత్రులపై ప్రశంసలు

AMARAVATHI: సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన “మొంథా తుఫాను” సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసిన మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతి మంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరిగేలా కృషి చేశారని ఆయన ప్రశంసించారు. తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించారని, అందువల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా పూర్తి చేయగలిగామని…

Read More
హోంమంత్రి వంగలపూడి అనిత ఈగల్‌ వ్యవస్థపై వ్యాఖ్యలు

ఏడాదిన్నరలోనే  జీరో  గంజాయి రాష్ట్రంగా చేసాం:హోంమంత్రి వంగలపూడి అనిత

మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ మరియు గంజాయి నిర్మూలనలో ఈగల్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.ఈగల్‌ వ్యవస్థను ప్రారంభించిన ఏడాదిన్నరలోనే జీరో గంజాయి రాష్ట్రంగా చేసాం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే నినాదాన్ని పాఠశాల స్థాయిలోకి తీసుకువెళ్తున్నామని, డ్రగ్స్‌ ప్రభావంతో నష్టపోయిన యువతను తిరిగి సాధారణ జీవితానికి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. గతంలో గంజాయికి బానిసైన యువతను చూసి తల్లిదండ్రులు…

Read More
Andhra Pradesh Minister Achchennaidu announces extension of crop damage registration deadline in Srikakulam

శ్రీకాకుళంలో పంటనష్టం నమోదుకు గడువు పొడిగింపు – అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం

శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో రైతులు ఎదుర్కొన్న పంటనష్టంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటనష్టం నమోదుకు గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-క్రాప్‌ నమోదు వందశాతం పూర్తయిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తుఫాన్‌ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి…

Read More
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల పరిశీలన

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పరిశీలన

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పరిశీలన – అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పరిశీలనలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్. శ్యామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ…

Read More

జగన్ కీలక పిలుపు: అధికారులపై వేధింపులు ఎదురైతే యాప్‌లో ఫిర్యాదు చేయండి!

తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారుల నుండి ఎదుర్కొంటున్న వేధింపులను ఎదుర్కొనేందుకు కొత్త దారి చూపించారు. జగన్ ప్రారంభించిన “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాప్” ద్వారా ఇప్పుడు కార్యకర్తలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ PAC సమావేశంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలతో…

Read More