Jagan CBI Court :రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్. అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y.S జగన్ రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఉదయం 11.30 గంటలకు ఆయన రావచ్చని సమాచారం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించడంతో, కోర్టు ఈ నెల 21వ తేదీ లోగా వ్యక్తిగతంగా తమ ముందుకు రావాలని ఆదేశించింది. also read:Sathya Sai Golden Idol |…
