అంబర్‌పేటలో బీసీ బంద్‌కు మద్దతుగా భారీ ర్యాలీ, మాజీ ఎంపీ హనుమంతరావు పాల్గొనడం ప్రత్యేకం

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు ఈ రోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలో భారీ ర్యాలీ నిర్వహించారు, అందులో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా వి. హనుమంతరావు ఫ్లెక్సీ పట్టుకుని ముందుకు నడుస్తూ, ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. ఈ సందర్భంలో వెంటనే ఇతర నాయకులు ఆయనను పైకి లేపి సపర్యలు చేశారు. ర్యాలీ భద్రతకు పోలీస్ బలగాలు, అధికారులు…

Read More