Pakistan Army Chief Asim Munir gains full powers under new constitutional amendment.

Pakistan Army Chief Powers:పాక్‌లో సైన్యాధ్యక్షుడికే సర్వాధికారాలు – ప్రజాస్వామ్యానికి కొత్త సవాలు

పాకిస్థాన్‌లో సైనికాధిపత్యానికి చట్టబద్ధత లభించింది. సైన్యాధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఇచ్చేలా రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పాక్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రకారం ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కి(Asim Munir) “చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్” అనే కొత్త హోదా లభించనుంది. దీంతో ఆయనకు ఆర్మీతో పాటు నౌకాదళం, వాయుసేనలపై కూడా పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ నిర్ణయం పాకిస్థాన్ చరిత్రలో సైన్యానికి అత్యధిక అధికారాలు( Pakistan Army Chief Powers)…

Read More
Pakistan Army providing security to Sri Lanka cricket team in Rawalpindi

Pak Sri Lanka Cricket Security:పాకిస్థాన్‌లో ఉగ్ర కలకలం..శ్రీలంక జట్టుకు అత్యున్నత భద్రత

Army Security:పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఉగ్రదాడుల భయంతో భద్రతను గణనీయంగా పెంచారు(Pak Sri Lanka Cricket Security). దేశంలో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లు నియమించబడ్డారు. పీసీబీ ఛైర్మన్ మరియు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా శ్రీలంక(SRI LANKA) జట్టును కలసి “మీ భద్రత మా బాధ్యత. అన్ని జాగ్రత్తలు…

Read More
Pakistan planning terror bases near India in Bangladesh and Nepal

భారత్‌ సరిహద్దుల్లో ఉగ్రవాద విస్తరణకు పాక్‌ కొత్త కుట్రలు

భారత్‌ చుట్టుపక్కల ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్‌ కొత్త కుట్రలు పన్నుతోందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాక్‌ మద్దతుతో ఉగ్ర సంస్థలు భారత్‌ సరిహద్దు దేశాలైన “నేపాల్‌, బంగ్లాదేశ్‌” ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భారత్‌-నేపాల్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులకు సమీపంలో ఈ శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, “ఆపరేషన్‌ సిందూర్‌” తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. బంగ్లా, నేపాల్‌ సరిహద్దు సమీప రాష్ట్రాల్లో…

Read More

తన కూతురికి టీకా వేయించి ఆదర్శంగా నిలిచిన పాక్ మంత్రి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్) నిర్మూలన దిశగా పాకిస్థాన్ చారిత్రాత్మక అడుగు వేసింది. ఈ వ్యాధి కారణంగా దేశంలో ప్రతిరోజూ ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం సెప్టెంబర్ 15న భారీ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్‌) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల 1.3 కోట్ల బాలికలకు టీకాలు వేసే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, కార్యక్రమం ప్రారంభమైన కొద్ది…

Read More

అమెరికా అధ్యక్షుడు ట్రంప్: 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి-రవాణాలో నేరస్థులుగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికన్ కాంగ్రెస్కు సమర్పించిన ‘ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్’ నివేదికలో ప్రపంచంలో 23 దేశాలు అక్రమ మాదక ద్రవ్య ఉత్పత్తి, రవాణా కార్యకలాపాల్లో నేరస్థులుగా వ్యవహరిస్తున్నాయని తీవ్రంగా ఆరోపించారు. ట్రంప్ ప్రత్యేకంగా భారత్, పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్, బహామాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువ, పనామా, పెరూ, వెనెజువెలా దేశాలను ఈ జాబితాలో పేర్కొన్నారు….

Read More