Stock Market | నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ & nifty loss
Stock Market: దేశీయ షేర్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో నష్టంతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా లోహ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు పడిపోయాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయి 83,313 వద్ద స్థిరమైంది. నిఫ్టీ 132 పాయింట్ల తగ్గుదలతో 25,642 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 83,757 వద్ద ప్రారంభమై, ఒక దశలో 83,784 వద్ద గరిష్ఠాన్ని చేరుకుంది.రూపాయి విలువ 90.33కి పడిపోయింది. నిఫ్టీ సూచీలో ట్రెంట్, మ్యాక్స్…
