సాహితీ ఇన్ ఫ్రా కేసులో జగపతిబాబును 4 గంటలు విచారించిన ఈడీ: ప్రకటనల లావాదేవీలపై దృష్టి, టాలీవుడ్‌లో కలకలం

టాలీవుడ్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, ప్రముఖ నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవడం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అతనిపై ఏవిధమైన కేసులు లేదా వివాదాలు లేకపోయినా, అక్రమ రియల్టీ వ్యవహారాలపై కొనసాగుతున్న సాహితీ ఇన్ ఫ్రా కేసులో భాగంగా ఈడీ అధికారులు ఆయనను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ప్రధానంగా జగపతిబాబు గతంలో సాహితీ ఇన్ ఫ్రా కంపెనీ కోసం చేసిన యాడ్స్ గురించి అధికారులు…

Read More