ఐటీ షేర్ల దన్నుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ రంగం షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చన్న సానుకూల అంచనాలు మదుపరుల విశ్వాసాన్ని మరింత పెంచాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20…

Read More

ఇన్ఫోసిస్ మధ్యంతర డివిడెండ్‌ బంపర్‌ – నారాయణ మూర్తి కుటుంబానికి రూ. 347 కోట్లు!

దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా ప్రకటించిన మధ్యంతర డివిడెండ్‌తో సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుటుంబానికి భారీ లాభం దక్కనుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ. 23 చొప్పున డివిడెండ్ ప్రకటించగా, కేవలం మూర్తి కుటుంబానికే సుమారు రూ. 347.20 కోట్లు అందనున్నట్లు అంచనా. ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌ పొందడానికి అక్టోబర్ 27ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించగా, నవంబర్ 7న…

Read More

అత్యంత సంపన్న యువ పారిశ్రామికవేత్తగా రోష్ని నాడార్! ₹2.84 లక్షల కోట్లు ఆస్తి

భారతదేశంలో మహిళా శక్తి ప్రభావం మరింత బలంగా కనిపిస్తోంది. టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె దేశంలో అత్యంత సంపన్న మహిళగా, అలాగే టాప్ 10 కుబేరుల్లో అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. రూ. 2.84 లక్షల కోట్ల ఆస్తి విలువ ప్రఖ్యాత వ్యాపార విశ్లేషణ సంస్థ ఎం3ఎం-హురున్ ఇండియా 2025కి గాను విడుదల చేసిన భారత సంపన్నుల జాబితా…

Read More