Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshPOLAVARAM | వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ మృ*త్యు ఘటన

POLAVARAM | వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ మృ*త్యు ఘటన

-

Chat on WhatsApp

POLAVARAM: వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వస్తూ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసార్కు ప్రకారం, రాజవొమ్మంగి (పోలవరం జిల్లా) మండలం జడ్డంగి శివారులో ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. కొండపల్లి గ్రామానికి చెందిన బీరబోయిన వరప్రసాద్, భార్య సీతారత్నం మరియు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గురువారం అన్నవరంలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లారు. తిరిగి వస్తుండగా శుక్రవారం ఉదయం ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘోర ఘటనలో సీతారత్నం (32) మృతి చెందగా, మిగిలిన ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. జడ్డంగి ఎస్సై చిన్నబాబు తెలిపినట్లుగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది. గాయపడిన వారిని జడ్డంగి పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు.

ALSO READ:Stock Market Today | పుంజుకున్న స్టాక్ మార్కెట్‌ షేర్స్…లాభాల్లో sensex nifty

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

peddi movie ram charan janhvi kapoor release update

Peddi Release Date | ‘పెద్ది’ ఫ్యాన్స్ కోసం సరికొత్త అప్‌డేట్…జూన్‌లో రిలీజ్ అవ్వనున్నదా? 

 Peddi Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై గందరగోళం కొనసాగుతోంది. మొదట ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని ప్రకటించినప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp