Tamil Nadu newlywed bride assaulted and confined by husband

Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన వధువు…సైకోగా మారిన భర్త

Tamil Nadu Bride Assault Case: తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణికి చెందిన ఒక యువతికి, వివాహ సమాచార కేంద్రం ద్వారా పురసైవాక్కంకు చెందిన అగస్టిన్ జోష్వాతో తిరుత్తణి ప్రాంతానికి చెందిన యువకుడు  నవంబర్ 23న కుటుంబాల సమ్మతితో వివాహం అయింది. మొదటి రాత్రే భార్య “ముందుగా మనం ఒకరినొకరు అర్థం చేసుకుందాం, ఆ తర్వాతే సంబంధం పెట్టుకుందాం” అని చెప్పడంతో అగస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. తరువాతి రోజు  కూడా ఇదే విషయంపై వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపంతో…

Read More
Andhra Pradesh CM reviewing road accident statistics and safety measures in high-level meeting

AP Road Accidents Counts | ఈ ఏడాది 15,462 ఘటనలు, 6,433 మరణాలు

AP: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో “15,462 రోడ్డు ప్రమాదాలు”, “6,433 మరణాలు” సంభవించినట్లు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, రవాణా కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రతి ప్రమాదంపై తప్పనిసరిగా “థర్డ్ పార్టీ…

Read More
Delhi bomb blast

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! భయంతో ఆత్మాహుతి దాడి

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయలు  వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్యాంగుకు చెందిన వ్యక్తే సోమవారం బాంబు పేలుడుకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు.. ఎర్రకోట వద్ద  భయంతో ఆత్మాహుతి దాడి జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు…

Read More
Gun Fire in Hyderabad

Gun Fire in Hyderabad:మణికొండలో కాల్పుల కలకలం 

హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్, భూమి ఖాళీ చేయాలని స్థానికులను బెదిరించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనతో భయపడిన స్థానికులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ప్రభాకర్ అనుచరులు బాధితులను స్థలంలోనుంచి బయటకు పంపి, గేటుకు తాళాలు వేసినట్లు సమాచారం….

Read More

భర్త హత్యకు కుట్ర – భార్యతో పాటు నలుగురి అరెస్టు

కుటుంబ విభేదాలు ఎంత దారుణానికి దారితీస్తాయో చూపించే సంఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడులో చోటుచేసుకుంది. తరచూ జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన ఓ భార్య, తన సొంత భర్తను హత్య చేయించేందుకు కుట్ర పన్నింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం — ఫైబర్ డోర్లు అమర్చే రాజేంద్ర అనే వ్యక్తి, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సంగీత అనే మహిళ దంపతులు. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య తరచూ తగాదాలు…

Read More

ఫరీదాబాద్‌లో బాలికపై దారుణం – కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం

హర్యానాలోని ఫరీదాబాద్ నగరం ఒక హృదయ విదారక ఘటనకు వేదికైంది. 15 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. సమాచారం ప్రకారం, అక్టోబర్ 26న సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో సెక్టార్ 18 మార్కెట్‌కు వెళ్లిన 8వ తరగతి విద్యార్థిని, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో, అదే బాలికను నలుగురు…

Read More

మత్తుపదార్థాల కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణలకు ఈడీ సమన్లు

చెన్నై కేంద్రంగా సంచలనం రేపిన మత్తుపదార్థాల కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తాజా పరిణామంలో ప్రముఖ సినీనటులు శ్రీకాంత్, కృష్ణలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిని ఈ నెల 28, 29 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గత జూన్ నెలలో చెన్నైలో ఘనా దేశానికి చెందిన జాన్‌ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న…

Read More