Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతునిలో వైసిపి కార్యాలయం ప్రారంభం

తునిలో వైసిపి కార్యాలయం ప్రారంభం

-

Chat on WhatsApp
https://youtube.com/watch?v=RHFUTV_W3ZE
వైసిపి కార్యాలయం ప్రారంభం

తుని పట్టణంలో నూతన వైసిపి కార్యాలయం ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం కోసం వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం పార్టీ కార్యాలయం ప్రారంభించామని కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల గడిచిన ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని కార్యకర్తలంతా సమన్వయం పాటించి ఐక్యతతో మెలగాలని కూటమి ప్రభుత్వం పరిపాలన రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజల సమస్యలపై పోరాటం చేద్దామని అప్పటివరకు సమన్వయంతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp