గత పాలనలో టీటీడీ దోపిడీపై ఆనం తీవ్ర విమర్శలు | Narayana Reddy TTD allegations
Anam Narayana Reddy: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీటీడీ(TTD) వ్యవహారాలపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి చర్చకు దారి తీసాయి. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో జరిగిన వ్యవహారాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయన్న ఆరోపణలు ఆయన చేశారు. పరకామణి హుండీ లెక్కింపులో జరిగిన దోపిడీని కప్పిపుచ్చారని, భక్తులు నమ్మే లడ్డూ ప్రసాదం వరకు అవకతవకలు జరిగాయన్నది ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి కార్యక్రమంలో “మాఫియా రాజ్యం” నడిచిందని విమర్శించారు. ALSO READ:Shamshabad Airport bomb…
