23 ఏళ్ల విరహం ముగిసింది: మానసిక రోగి మల్లయ్య తిరిగి కుటుంబం చెంతకు!

అడ్రస్‌ తెలియక, మతిస్థిమితం సరిపోక చిన్న వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు 23 ఏళ్ల తర్వాత మళ్లీ కుటుంబాన్ని చేరాడు. ఇది నిజంగా ఒక అనుబంధాల విజయగాథ. ఈ ఉదంతం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కొత్తపాటి నడిపి లింగన్న, మల్లవ్వ దంపతులకు నలుగురు సంతానం — ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారిలో ఒకడు మల్లయ్య. చిన్నతనంలోనే ఎనిమిదో తరగతి…

Read More