Palnadu district private bus accident near Redigudem – 30 passengers escape safely

Palnadu Bus Accident: పల్నాడు జిల్లా లో ప్రైవేట్ బస్సుకు తప్పిన ప్రమాదం 

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురై పెద్ద అనర్థం తప్పింది. హైదరాబాద్‌ నుంచి బాపట్లకు బయలుదేరిన బస్సు రెడ్డిగూడెం వద్దకు చేరుకునే సమయానికి రోడ్డు విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన భారీ పైపులకు ఢీకొంది. ఢీ కొట్టిన ప్రభావంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. సంఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద…

Read More

పల్నాడు అడవిలో 30 గంటలుగా తప్పిపోయిన వృద్ధురాలు, డ్రోన్ సాయంతో రక్షణ

పల్నాడు జిల్లాలో బంధువుల ఇంటికి వెళుతూ దారి తప్పి అడవిలో చిక్కుకుపోయిన 60 ఏళ్ల బనావత్ బోడిబాయి సుమారు 30 గంటల పాటు భయానక పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంలో రాత్రంతా కొండపై జాగారం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనపై బండ్లమోటు పోలీసులు రంగంలోకి దిగి గాలింపు, రేస్క్యూ చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరా సాయంతో ఆమెను గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే, బోడిబాయి బొల్లాపల్లి మండలంలోని మేకలదిన్నె…

Read More