ఐటీ షేర్ల దన్నుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ రంగం షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చన్న సానుకూల అంచనాలు మదుపరుల విశ్వాసాన్ని మరింత పెంచాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20…

Read More

దీపావళి వెలుగుల్లో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ!

దీపావళి పండగ రోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాల వెలుగుల్లో మెరిశాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించగా, కీలక సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. పాజిటివ్ గ్లోబల్ సెంటిమెంట్స్, బలమైన సంస్థాగత కొనుగోళ్లు మార్కెట్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. సెన్సెక్స్ 660 పాయింట్లకు పైగా ఎగిసి 84,614 వద్ద నిలవగా, నిఫ్టీ 191 పాయింట్లు లాభపడి 25,901 మార్క్‌ను తాకింది. బ్యాంకింగ్, హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు బలంగా ఉండటంతో సూచీలకు బలమైన…

Read More