Parliament winter session 2025 begins in New Delhi

Parliament Winter Session 2025: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

Parliament winter session 2025: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ(lok sabha), రాజ్యసభల్లో(Rajya sabha) కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సాధారణ చర్చలు, బిల్లుల ప్రవేశపెట్టడం, ప్రశ్నోత్తరాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ALSO READ:ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass…

Read More