PM Modi visiting victims of the Red Fort blast at Lok Nayak Hospital in Delhi

Red Fort blast victims:ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన మోదీ 

భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI), ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా లోక్‌నాయక్(Lok Nayak Hospital) జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట(Red Fort blast victims) సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడిన బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైద్యుల నుండి చికిత్స వివరాలు, బాధితుల పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. భూటాన్ పర్యటనలో ఉండగానే…

Read More

బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో అగ్నిప్రమాదం, లోహియా ఆసుపత్రికి ఎదురుగా మంటలు

దేశ రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు రిపోర్ట్. ఈ అపార్ట్‌మెంట్స్ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి ఎదురుగా, ఎంపీల నివాస సముదాయం‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు నివసిస్తారు. మంటల సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాబా ఖరాగ్ సింగ్ మార్గ్‌లోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌కి 14 ఫైరింజన్లు మోహరించబడ్డాయి. దాదాపు ఒక గంటపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకున్నారు.幸రాసు, మంటల…

Read More